అమరావతి...అంబటి రాంబాబు... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-24) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

అమరావతి...


అంబటి రాంబాబు ....వైసీపీ ఎమ్మెల్యే


అమరావతి ప్రజా ఉద్యమమే లేదు..


అమరావతిలో జరిగేది భూస్వామ్య, పెట్టుబడి దారి, ధనవంతుల ఉద్యమం..


రాజధాని కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నట్టు భ్రమ కల్పిస్తున్నారు..


అమరావతి అనేది పెద్ద స్కాం..


చంద్రబాబు తన తాబేదార్లు కోసం పెట్టిందే అమరావతి..


దళితులకు ఇచ్చిన భూములను బలవంతంగా టీడీపీ నేతలు లాక్కున్నారు..


వాగులు వంకలు, చెరువులు, దేవాదాయ భూములు లాక్కుని పట్టాలు టీడీపీ నేతలు సృష్టించారు..


అమరావతి పై విచారణ జరుగుతుంది..


ఇప్పటికే కొంతమంది ని అరెస్ట్ చేశారు..


త్వరలో మరికొంత మందిని అరెస్ట్ చేస్తారు..


అభివృద్ధి అంతా హైదరాబాద్ లో కేంద్రీకృతం కావడం వలన మనం నష్ట పోయాము..


ఏ ప్రాంతానికి అన్యాయం జరగ కూడదనే పరిపాలన వికేంద్రీకరణ సీఎం జగన్మోహన్ రెడ్డి చేశారు..


జూమ్ లో చంద్రబాబు కూర్చొని ప్రజలను రెచ్చిగొడుతున్నారు..


ఎవరిని సంప్రదించకుండా మూడు రాజధానులపై నిర్ణయం తీసుకున్నారని చంద్రబాబు మాట్లాడడానికి సిగ్గుండాలి..


పరిపాలన వికేంద్రీకరణపై శాసనసభలో చర్చ జరిగింది..


అ రోజు చంద్రబాబు అసెంబ్లీ నుంచి పారిపోయారు..


పీడిత ప్రజలకు పట్టాలు ఇవ్వకుండా అడ్డుకున్న చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ మద్దతు తెలుపుతున్నారు..


మీది కమ్యూనిస్టు ఆఫ్ ఇండియానా, క్యాప్టులిస్ట్ ఆఫ్ ఇండియానా రామకృష్ణ సమాధానం చెప్పాలి..


నేరం జరిగినప్పుడు దర్యాప్తు చేయాల్సిన ప్రభుత్వం మీద ఉంది..


రమేష్ హాస్పిటల్స్ నిర్లక్ష్యం కారణంగా పది మంది చనిపోయారు..


తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా..


అప్పుడు నిమ్మగడ్డ రమేష్, ఈప్పుడు డాక్టర్ రమేష్ ను చంద్రబాబు ఎందుకు వెనకేసుకొస్తున్నారు..


రమేష్ ను మీరు ఎందుకు దాస్తున్నారు..


ఎందుకు వెనకేసుకువస్తున్నారు..


రమేష్ ను పోలీసులకు అప్పగించాలి..


విచారణకు రమేష్ సహకరించాలి


రమేష్ ను ఎక్కడ దాచారో సమాధానం చెప్పాలి..


Update: 2020-08-24 11:27 GMT

Linked news