విజయవాడదేవినేని అవినాష్....వైసీపీ... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-24) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

విజయవాడ


దేవినేని అవినాష్....వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి


కేశినేని నాని దుర్గ గుడి ఫ్లై ఓవర్ పై మాట్లాడటం సిగ్గు చేటు..


అధికారంలో ఉండగా టీడీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది..ఇప్పుడు


ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఫ్లై ఓవర్ వద్దకు వెళ్లి నాని హడావుడి చేస్తున్నారు


సీఎం జగన్ గురించి విమర్శలు చేసే నైతిక హక్కు కూడా నానికి లేదు


కేశినేని ట్రావెల్స్ లో పనిచేసే కార్మికుల జీతాలు ఎగకొట్టిన నాని,,నీతి నిజాయితీ గురించి మాట్లాడటం సిగ్గుచేటు


లెనిన్ సెంటర్ లో కార్మికులు జీతాలు గురించి ధర్నా చేస్తుంటే దొంగ చాటుగా పారిపోయిన వ్యక్తి కేశినేని నాని


ప్రజల ఉసురు పోసుకున్నారు కాబట్టే టీడీపీ పుట్టగతులు లేకుండా పోతుంది


అధికారంలో ఉండగా బీజేపీని విమర్శించి బయటకు వచ్చిన టీడీపీ ఇప్పుడు ఏమి నచ్చి వెనకేసుకొస్తున్నారు..


2సంవత్సరాల క్రితం బీజేపీని తిట్టిన మీరు ఈ రోజు ఎలా పొగుడుతున్నారు


గతంలో ప్రధాని మోడీ ని విమర్శించిన నాని ఇప్పుడు ఎందుకు ప్రసంసిస్తున్నాడు


ప్రజలంతా వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి చాలా ఆనందంగా ఉన్నారు...


కృష్ణనది పరివాహక ప్రాంతంలో ప్రజలందరిని రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తానని గత టీడీపీ ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది..


ఇచ్చిన ప్రతి హామీని జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తూ,,ప్రజల విశ్వాసం సంపాదించింది


శాసన రాజధాని అమరావతి అబివృద్దికి వైస్సార్సీపీ కట్టుబడి ఉంది..


కేశినేని నాని నోరు జారీ జగన్ పై విమర్శలు చేస్తే సరైన గుణపాఠం చెప్పటానికి సిద్ధంగా ఉన్నాం


Update: 2020-08-24 11:26 GMT

Linked news