నాగర్ కర్నూల్ జిల్లా :శ్రీశైలం... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-24) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

నాగర్ కర్నూల్ జిల్లా :


శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లో నిండిన సిపేజ్ వాటర్


2 జనరేటర్లను 15 రోజులలోపు రెడీ చేసే విధంగా కృషి చేయాలని ఆదేశాలు ఇచ్చినా సి.ఎం.డి దేవులపల్లి ప్రభాకర్


భూగర్భ జల విద్యుత్ కేంద్రం లోపల దిగువున ఉన్న ఫ్లోర్ ల లో వేడి తీవ్రత అధికమవడంతో మరమ్మతు పనులు చేయుటకు వీలు లేని పరిస్థితి


జల విద్యుత్ కేంద్రంలో జరిగిన నష్టాన్ని చూడలేని పరిస్థితి నెలకొనడం ఎమర్జెన్సీ వెలుతురు కోసం జెన్కో కాలనీ నుండి వేసిన ఫోల్స్ ద్వారా లైటింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేసుకున్న జెన్కో అధికారులు


ఒక నెల రోజుల లోపల జనరేటర్లు అన్ని సిద్ధం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తామన్న సీఎం డి.


ప్యానెల్ బోర్డులలో అగ్నిప్రమాదం జరగడంతో మంటలు చెలరేగి విస్తరించి కేబుల్ అలాగే దిగువ వరకు మంటలు చెలరేగడంతో జరిగిన నష్టం అంచనా వేసేందుకు ఎక్కడ ఎక్కడ నష్టం వాటిల్లింది అనే కోణంలో విచారణ లోనే సగం టైం అయిపోతుందని పెదవి విరుస్తున్న నిపుణులు.


ప్రస్తుతం సి పేజీ వాటర్ ను డి వాటరింగ్ చేసే పనుల్లో సిబ్బంది బిజీ బిజీ.


Update: 2020-08-24 11:25 GMT

Linked news