విజయనగరం ...రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-24) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

విజయనగరం ...

రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను పరామర్శించిన రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

మంత్రి బొత్స తల్లి ఈశ్వరమ్మ మృతికి సంతాపం తెలిపిన మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి

Update: 2020-08-24 10:46 GMT

Linked news