అమరావతి...పెదపాటి అమ్మాజీ మాల కార్పొరేషన్... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-13) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

అమరావతి...

పెదపాటి అమ్మాజీ మాల కార్పొరేషన్ చైర్మన్

హర్షకుమార్ చంద్రబాబు ఎజెండా మాట్లాడుతున్నారు.

హర్షకుమార్ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి దయవల్ల ఎంపీ అయ్యారు..

దళితులను పావుగా హర్షకుమార్ వాడుకున్నారు..

హర్షకుమార్ చంద్రబాబు స్ర్కిప్టు చదువుతున్నారు..

ప్రసాద్ రాష్ట్రపతికి రాసిన లేఖ వెనుక హర్షకుమార్ ఉన్నారు..

నక్సలైట్ లోకి వెళ్లాలని ప్రసాద్ ను హర్షకుమార్ ప్రోత్సహిస్తున్నారు..

హర్షకుమార్ కు సరదాగా ఉంటే నక్షలైట్ లో చేరాలి..

హర్షకుమార్ తనతో పాటు చంద్రబాబును కూడా నక్సలైట్ చేరాలి..

అంతే తప్ప దళిత యువకులను రెచ్చగొట్టవద్దు..

దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దళిత శిరోమండనం కేసులో తక్షణం అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు..

ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు..

దళిత బాలిక పై హత్యాచారం కు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు..

దళిత బాలికకు ప్రభుత్వం పది లక్షల పరిహారం ఇచ్చింది..

ప్రకాశం జిల్లాలో దళిత యువకుడిపై దాడి చేసిన వారిని వెంటనే సస్పెండ్ చేశారు....

దళితులను నీచంగా చంద్రబాబు చూశారు..

దళితుల్లో పుట్టాలని ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చంద్రబాబు మాట్లాడారు..

అప్పుడు ఎందుకు హర్షకుమార్ నోరు మెడపలేదు..

ఉనికి కోసమే చంద్రబాబు హర్షకుమార్ పాకులాడుతున్నారు..

దళితుల కోసం మీడియా సమావేశం పెట్టి మూడు రాజధానులు కోసం ఎందుకు హర్షకుమార్ మాట్లాడుతున్నారు..

దళితుల ఆత్మగౌరవాన్ని హర్షకుమార్ చంద్రబాబు కు తాకట్టు పెట్టారు..

Update: 2020-08-13 12:23 GMT

Linked news