తూర్పుగోదావరి:- అన్నవరం: ఈ నెల 9 వ తేదీ నుండి 14 వ... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-08) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

తూర్పుగోదావరి:

- అన్నవరం: ఈ నెల 9 వ తేదీ నుండి 14 వ తేదీ వరకు సత్యదేముని ఆలయంకు భక్తుల అనుమతి నిషేధం.

- దేవస్థానం ఉద్యోగులకు అధికంగా 29 మందికి కరోనా.పాజిటివ్..

- ఇటీవల దేవస్థానం ఉద్యోగులకు 10 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ దరిమిలా దేవస్థానంలో వివిధ విభావాలలో పనిచేసే 300 మంది సిబ్బందికి నేడు కోవిడ్ 19 పరీక్షలు.

Update: 2020-08-08 12:08 GMT

Linked news