అమరావతి: - రాష్ట్రంలో నదుల్లో కలుస్తున్నా... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-05) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

అమరావతి: 

- రాష్ట్రంలో నదుల్లో కలుస్తున్నా కలుషిత నీటి శుద్ధి కోసం సివెజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు

- పురపాలక శాఖ కార్యదర్శి ని STP ఏర్పాటుకు నోడల్ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

- రాజమండ్రి, విజయవాడ, తాడేపల్లి, శ్రీకాకుళం, కర్నూల్ మరియు నంద్యాల లోని ఐదు నదులలో కలుషిత నీరు చేరుతుందని గతంలో పేర్కొన్న సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు

- వచ్చే ఏడాది మార్చి 31 నాటికి 100 శాతం కలుషిత నీటిని శుద్ధి చేసే చర్యలు చేపట్టాలని ఆదేశం

- కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా STP నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు

Update: 2020-08-05 11:41 GMT

Linked news