- 31 వరకు విద్యాసంస్థలన్నీ మూతే: యూజీసీ - దేశంలోని... ... Live Updates:ఈరోజు (జూలై-05) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

- 31 వరకు విద్యాసంస్థలన్నీ మూతే: యూజీసీ

- దేశంలోని ఉన్నత విద్యా సంస్థలన్నింటిని ఈ నెల 31 వరకు బంద్‌.

- యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) కార్యదర్శి రజనీశ్‌ జైన్‌ ఆదేశాలు జారీ.

- దేశంలోని అన్ని యూనివర్సిటీలు, కాలేజీలు ఈ నిబంధనలను పాటించాలని స్పష్టం.

Update: 2020-07-05 06:41 GMT

Linked news