♦♦కృష్ణాజిల్లా♦♦- నూజివీడు పట్టణంలో గోడుగువారి... ... Live Updates:ఈరోజు (జూన్-20) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

కృష్ణాజిల్లా♦♦

- నూజివీడు పట్టణంలో గోడుగువారి గూడెం కు చెందిన వై జగదీశ్వరి(25)సకాలంలో వైద్యం అందక మృతి.

- గత రాత్రి జగదీశ్వరి కి ఫిట్స్ రావడంతో తో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా కరోనా నేపథ్యంలో నూజివీడు లో వైద్యం చేయకుండా నిరాకరించడంతో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి

Update: 2020-06-20 14:53 GMT

Linked news