- సూర్యగ్రణం సందర్భంగా విజయవాడలో దుర్గమ్మ ఆలయం... ... Live Updates:ఈరోజు (జూన్-20) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

- సూర్యగ్రణం సందర్భంగా విజయవాడలో దుర్గమ్మ ఆలయం మూసివేత

- నేడు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం మూసివేత..

- సూర్యగ్రహణం కారణంగా రాత్రి 8గంటలకు ఆలయం మూసివేత

- రేపు మ.3 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ

- సా.5 నుంచి భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి..

Update: 2020-06-20 02:44 GMT

Linked news