» ప్రమాదానికి గురైన కార్మికుడు మృతి..!-... ... Live Updates:ఈరోజు (జూన్-18) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

» ప్రమాదానికి గురైన కార్మికుడు మృతి..!

- చిత్తూరు జిల్లా శ్రీసిటి పారిశ్రామిక వాడలో నిర్మాణంలో ఉన్న ఇండస్ స్ఫేస్ ఫ్యాబ్రికేసన్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు పై నుండి క్రింద పడి బనోజిట్(24) అనే వలస కార్మికుడు మృతి చెందినట్లు ఎస్ఐ అరుణ్ కుమార్ తెలిపారు.

- అస్సాం నుండి‌ ఇక్కడ కు వచ్చి ముస్తాఫా ఎరక్టర్ కాంట్రాక్ట్ క్రింద పరిశ్రమలో పనిచేస్తున్నట్లు సమాచారం.

 

Update: 2020-06-18 13:38 GMT

Linked news