- చిత్తూరు జిల్లా మదనపల్లె రూరల్ పరిధిలో పోలీసుల... ... Live Updates:ఈరోజు (జూన్-18) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

- చిత్తూరు జిల్లా మదనపల్లె రూరల్ పరిధిలో పోలీసుల దాడులు. బసినికొండ గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన కర్నాటక మద్యం స్వాధీనం చేసుకున్న సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ దిలీప్ కుమార్ లు.

- బుధవారం సాయంత్రం అంతర్గత సమాచారం మేరకు పోలీసులు బసినికొండలో దాడులు చేపట్టి 420 కర్ణాటక మద్యంతో పాటు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

- వీరిలో అధికారపార్టీకి చెందిన ఒకరు, మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.



Update: 2020-06-18 04:04 GMT

Linked news