విశాఖ : * కరోనా సమయంలో ప్రతి కుటుంబానికి ఆరు నెలల... ... Live Updates:ఈరోజు (జూన్-16) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

విశాఖ :

* కరోనా సమయంలో ప్రతి కుటుంబానికి ఆరు నెలల పాటు 7500 రూపాయలు ఇవ్వాలని నర్సీపట్నంలో సీఐటీయూ డిమాండ్.

* ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యములో ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా.



Update: 2020-06-16 05:21 GMT

Linked news