కోవిడ్- 19 టెస్టులు, ట్రీట్మెంట్ల కోసం ఛార్జీలపై... ... Live Updates:ఈరోజు (జూన్-15) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

కోవిడ్- 19 టెస్టులు, ట్రీట్మెంట్ల కోసం ఛార్జీలపై క్యాప్ విధిస్తూ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

- మార్గదర్శకాలతో జీవో ఆర్టీ 248 ని జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ.

- ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్ష ధర రూ. 2,200.

- ఒకరోజుకు వెంటిలేటర్‌పై లేకుండా ఐసీయూలో ఉంచితే రూ.7,500

- వెంటిలేటర్‌పై ఉంచితే రూ. 9 వేల ఛార్జీ

* కరోనా లక్షణాలు లేనివారికి పరీక్షలు చేయరు, లక్షణాలు ఉన్నవారికే పరీక్షలు*

Update: 2020-06-15 15:58 GMT

Linked news