తెలంగాణ ఈఎస్ఐ స్కామ్....ఈఎస్‌ఐ కుంభకోణంపై చివరి... ... Live Updates:ఈరోజు (జూన్-12) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

తెలంగాణ ఈఎస్ఐ స్కామ్....

ఈఎస్‌ఐ కుంభకోణంపై చివరి దశకు చేరుకున్న ఏసీబీ దర్యాప్తు..

ఈఎస్‌ఐ స్కాంపై చార్జ్‌షీట్‌ దాఖలు చేయనున్న ఏసీబీ..

త్వరలో ఏసీబీ కోర్ట్ లో నిందితుల పై చార్జ్ షీట్ వేయనున్న ఏసీబీ...

ఐదేళ్లలో రూ.వెయ్యి కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ దేవికారాణి..

ఇప్పటికే ఈఎస్‌ఐ కుంభకోణంలో 25 మంది అరెస్ట్‌...

దేవికారాణి, పద్మ, వసంత, ఇందిరతో పాటు ఓమ్ని మెడి ఎండీ శ్రీహరి..తేజ ఫార్మా రాజేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి అరెస్ట్...

కరోనా నేపథ్యంలో నింధితులందరు బెయిల్‌పై విడుదల...

ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటకలోనూ ఈఎస్‌ఐ కుంభకోణం...

ఆంద్రప్రదేశ్ లో అరెస్ట్ అయిన నాయకులు,డైరెక్టర్ల పాత్ర పై తెలంగాణ లో అరెస్ట్ అయిన వారికి ఉన్న సంబంధాల పై ఏసీబీ ఆరా...

తేజా ఫార్మా ,ఓమ్ని మెడి కంపెనీలకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించిన ఏసీబీ...

తెలంగాణ లో జరిగిన ఈఎస్ఐ కుంభకోణం లో డైరెక్టర్ దేవికారాని పాత్ర కీలకం..

తర్వాలోనే ఛార్జ్ షీట్ ధాఖలు చేయనున్న ఏసీబీ.

Update: 2020-06-12 12:25 GMT

Linked news