Antarvedi temple chariot: నూతన రథం నిర్మాణ పనులు ప్రారంభించడానికి ముహూర్తం

తూర్పుగోదావరి

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి నూతన రథం నిర్మాణ పనులు ప్రారంభించడానికి ముహూర్తం

ఆలయం వద్దకు చేరుకున్న రథం తయారీ కలప

ఈనెల 27వ తేదీ ఆదివారం నరసింహ హోమం చేసి 11.15 నిమిషాలకు పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

రథం నిర్మాణ పనుల బాధ్యతలను ఆలయ నిర్మాత కొపనాతి వంశీయులకు స్థానిక అగ్నికుల క్షత్రియులు, జనసేన పార్టీ డిమాండ్‌

ఈ సమస్యను ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టిన ఆలయ అధికారులు

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దర్శనాలు నేటి నుంచి పునఃప్రారంభిస్తున్నాం

ఉ. 6 నుంచి సా. 6 గంటల వరకు భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు.

ఆలయ ఏసీ భద్రాజీ .



 



Update: 2020-09-26 04:39 GMT

Linked news