Anakapalli District: కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టిన స్కూలు బస్సు
అనకాపల్లి జిల్లా:
- వి.మాడుగుల మండలం ఎమ్.కోటపాడు వద్ద ఘటన
- అదుపుతప్పి కరెంటు స్థంభాన్ని ఢీకొట్టిన ప్రయివేటు స్కూల్ బస్....
- డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానం
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Update: 2026-02-26 02:05 GMT