Andhra Pradesh Assembly: అసెంబ్ల సమావేశాల్లో ఈరోజు
- ఉదయం 9 గంటలకు ప్రారంభంకానున్న శాసనసభ సమావేశాలు.
- ప్రశ్నోత్తరాలతో సభ కార్యకలాపాలు ప్రారంభించనున్న స్పీకర్..
- శాసనసభలో రెండు బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం...
- అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లు ప్రవేశ పెట్టనున్న మంత్రి అనగాని..
- గ్రామ, వార్డు సచివాలయాల చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న మంత్రి డీఎస్ బీవీ స్వామి...సచివాలయాల పేర్లు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా మార్చేలా బిల్లు..
- జలవనరుల శాఖ బడ్జెట్ డిమాండ్లను సభలో ప్రవేశపెట్టనున్న మంత్రి నిమ్మల...
Update: 2026-02-26 02:01 GMT