Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల:
- తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది
- శ్రీవారి సర్వ దర్శనానికి 12 నుంచి 15 గంటల సమయం
- సర్వదర్శనానికి 25 కంపార్ట్ మెంట్లలలో వేచిఉన్న భక్తులు
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 73,035
- తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 27,౦౯౦
- నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.48 కోట్లు
Update: 2026-02-26 01:59 GMT