Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల:

  • తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది
  • శ్రీవారి సర్వ దర్శనానికి 12 నుంచి 15 గంటల సమయం
  • సర్వదర్శనానికి 25 కంపార్ట్ మెంట్లలలో వేచిఉన్న భక్తులు
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 73,035
  • తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 27,౦౯౦
  • నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.48 కోట్లు
Update: 2026-02-26 01:59 GMT

Linked news