Andhra Pradesh: కడప జిల్లా రాజంపేటలో అగ్నిప్రమాదం
- కడప జిల్లా రాజంపేట రైల్వేస్టేషన్ రోడ్డులోని దీప్ లాడ్జి లొ చెలరేగిన మంటలు
- లాడ్జిలోని 22 గదులకు వ్యాపించిన మంటలు.. అలుముకున్న దట్టమైన పొగ
- ప్రమాద సమయంలోలాడ్జి లొ 33 మంది
- మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది
- ఒకరు మృతి మిగిలిన వారిని కాపాడిన పోలీస్, ఫైర్ సిబ్బంది
ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణం అని అనుమానం
సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్న రాజంపేట ఎయస్పి రాంనాధ్ హెడ్జ్
Update: 2026-02-26 01:32 GMT