Andhra Pradesh High Court: విశాఖలో ఫార్మా కంపెనీల వల్ల కాలుష్యంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ హైకోర్టు..

అమరావతి..

-ఫార్మా కంపెనీల వల్ల సముద్రం కలుషితం అవుతోందని

-దీనిపై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్ విచారించిన హైకోర్టు

-కాలుష్య నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ

-ప్రభుత్వం దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం

-తదుపరి విచారణ నవంబర్ 6కి వాయిదా

Update: 2020-09-24 08:50 GMT

Linked news