Ananthapur District Updates: తాడిపత్రి మండలం బొందలదిన్నె వంగానూరు గ్రామ రైతుల విషయంలో మానవత్వం తో పరిశీలించండి...
అనంతపురం: జేసీ ప్రభాకర్ రెడ్డి పీసీ:
-తాడిపత్రి మండలం బొందలదిన్నె వంగానూరు గ్రామ రైతుల విషయంలో మానవత్వం తో పరిశీలించండి.
-అప్పట్లో ఫ్యాక్టరీ కోసం భూములు రైతులతో ఓ కంపెనీ తీసుకుంది. పలు కారణాలతో వెనక్కి వెళ్ళింది.
-కొన్న వారికి రూ.20 వేలు లాభాలతో రైతులకు ఇవ్వండి.
-ఎమ్మెల్యే తీరు మార్చుకోవాలి. ఎమ్మెల్యే ఏ బాష లో చెప్పిన అర్థం కాదు.
-జగన్ లాగా సలహాదారు లను పెట్టుకో.. చేతనైతే రైతులకు సాయం చెయ్యి.
-నేను కోర్టుకు వెళితే కొన్నోడు స్పాయిల్ అవుతాడు.
-నేను అలా చేయదలుచుకోలేదు.
-విజ్ఞప్తి చేస్తున్నా రైతులకు సాయం చేయండి.
-నా కేసులపై కర్ణాటక లో లోకాయుక్తా లో కేసులు వేశారు.
-ఇక్కడ రాత్రికి వచ్చి ఎత్తుకెళ్ళి జైల్లో వేశారు.
-ఇక్కడ న్యాయం లేదు
Update: 2020-10-30 09:29 GMT