Anantapur Updates: బి.జె.పి. చేస్తున్న అభివృద్ధిని మరోసారి గుర్తించారు..

అనంతపురం:

యస్,విష్ణువర్ధన్ రెడ్డి, బి.జె.పి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

-నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రజలు ఆమోదించి దేశంలో పలు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు.

-బీహార్, మధ్యప్రదేశ్ ఫలితాలే ఇందుకు నిదర్శనం.

-దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ హావా కొనసాగింది.

-తెలంగాణలో ఉప ఎన్నికల్లో గెలవడం బీజేపీకి మరింత ఊతమిస్తోంది

-ఆంధ్రప్రదేశ్ లో జరిగే తిరుపతి ఉప ఎన్నికల్లో బిజెపి ప్రజలముందుకు వస్తుంది.

-వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దౌర్జన్యాలు, ప్రజావ్యతిరేక విధానాలకు తిరుపతి ప్రజలు బీజేపీకి మద్దతు ఇచ్చి వైసీపీకి బుద్ధి బీజేపీ చెబుతారు.

Update: 2020-11-10 12:26 GMT

Linked news