Anantapur Updates: నగరంలోని అంబేద్కర్ భవన్ లో సన్మాన సభ...
అనంతపురం:
* నగరంలోని అంబేద్కర్ భవన్లో బీసీ కులాల కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ల కు సన్మాన సభ.
* వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి శంకర్ నారాయణ , ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే వెంకట్రాంరెడ్డి తదితరులు.
Update: 2020-11-03 13:23 GMT