Amaravati Updates: నేడు కర్నూల్ జిల్లాలో పర్యటించనున్న జిల్లా ఇంచార్జ్ మంత్రి అనిల్ కుమార్...

 అమరావతి....

* బీసీ కార్పోరేషన్ చైర్మన్,డైరెక్టర్ల అభినందన సభలో పాల్గొనున్నా మంత్రి అనిల్ కుమార్

* తుంగభద్ర పుష్కరాలకు సంబంధించి స్థానిక నేతలతో కలిసి ఘాట్లను పరిశీలించనున్న మంత్రి అనిల్

* అనంతరం తుంగభద్ర పుష్కరాలు ఏర్పాట్లు పై అధికారులతో సమీక్ష సమావేశం.

Update: 2020-11-02 02:41 GMT

Linked news