Amaravati Updates: ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ హృదయ పూర్వక శుభాకాంక్షలు...

 అమరావతి

* క్షేత్ర స్థాయికి అభివృద్ధి ఫలాలు: రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్

* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుపేదలకు అవసరమైన అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తోంది

* ప్రజలే ప్రాధాన్యతగా ప్రభుత్యం అమలు చేస్తున్న విధానాలను కొనసాగించాలి.

* ప్రజల ఆనందకరమైన జీవనమే ఏ ప్రభుత్వానికైనా విజయ సూచిక వంటిదని ఆ మేరకు పాలన సాగాలని ఆకాంక్ష.

* రాబోయే రోజుల్లో పారదర్శకత, సుపరిపాలన ప్రభుత్వ ముఖ్య లక్షణంగా ఉండా లి

* సామాన్యుల కలలను సాకారం చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్ని ప్రయత్నాలలో గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నా

Update: 2020-10-31 11:44 GMT

Linked news