Amaravati updates: కృష్ణానది ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో కరకట్ట వెంబడి నివాసాల వారికి నోటిసులిస్తున్న అధికారులు..

అమరావతి..

-గతంలో సైతం ఇదే విధంగా నోటీసులిచ్చిన రెవెన్యూశాఖ అధికారులు

-ఉండవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి సైతం నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన అధికారులు

-రాత్రికి 6అదనంగా మరో6లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉండటంతో ముందస్తుగా నోటీసులు ఇస్తున్న అధికారులు

Update: 2020-09-27 12:59 GMT

Linked news