Amaravati updates: వివిధ జిల్లాల్లోని పలువురు తహాసీల్దార్లు, డిప్యూటీ తహాసీల్దార్లకు అందని జీతాలు..

అమరావతి..

-వివిధ జిల్లాల్లో తహాసీల్దార్లను రీ-షఫ్లింగ్ చేసిన కలెక్టర్లు.

-సాంకేతిక ఇబ్బందితో సుమారు వంద మందికి పైగా తహాసీల్దార్లు, డెప్యూటీ తహాసీల్దార్లకు ఇప్పటివరకూ అందని జీతాలు.

-జీతాలు అందని తహాసీల్దార్లకు వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని డెప్యూటీ సీఎం ధర్మానకు వినతి పత్రం సమర్పించిన రెవెన్యూ సర్వీసెస్     అసోసియేషన్.

అవసరమైతే కలెక్టర్లకు జీతాలు ఆపాలని.. తాసీల్దార్లకు మాత్రం జీతాలు ఆపొద్దని రెవిన్యూ సంఘాల వినతి.

Update: 2020-09-24 10:52 GMT

Linked news