Amaravati Updates: చైతన్య సింధు ను అభినందించిన సీఎం వైయస్‌ జగన్..

  అమరావతి...

* ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎంసెట్‌–2020 (అగ్రికల్చర్‌ విభాగం) టాప్‌ ర్యాంకర్‌ జి చైతన్య సింధు.

* సింధును అభినందించిన సీఎం వైయస్‌ జగన్‌.

* వైద్య విద్య పూర్తైన తర్వాత పేదలకు మంచి సేవలందించాలని సూచించిన సీఎం

* చైతన్య సింధు స్వస్ధలం గుంటూరు జిల్లా తెనాలి.

* ఏపీ, తెలంగాణా రెండు రాష్ట్రాల ఎంసెట్‌–2020 అగ్రికల్చర్‌ విభాగంలో ఫస్ట్‌ ర్యాంకుతో పాటు నీట్‌–2020లో ఏపీ టాపర్‌గా నిల్చిన చైతన్య సింధు.

* ముఖ్యమంత్రిని కలిసిన సింధు తండ్రి డాక్టర్‌ జి కోటేశ్వర ప్రసాద్, తల్లి డాక్టర్‌ సుధారాణి, చిల్డ్రన్స్‌ స్పేస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా సెక్రటరీ జి.శాంతమూర్తి.

Update: 2020-11-23 13:38 GMT

Linked news