Amaravati Updates: అభయ్ యాప్ ను వర్చువల్ పద్దతిలో ప్రారంభించనున్న సీఎం జగన్...

 అమరావతి....

-క్యాబ్,ఆటోల్లో ప్రయాణించే మహిళ రక్షణ కు ప్రతిష్టాత్మకంగా అమలు...

-138.48కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఐవోటీ ప్రాజెక్టు...

-పైలెట్ ప్రాజెక్టుగా విశాఖ ఎంపిక...వెయ్యి ఆటోల్లో ట్రాకింగ్ డివైజ్ లు ...

-వచ్చే నవంబర్ నాటికి లక్ష వాహనాల్లో ట్రాకింగ్ పరికరాలు ఏర్పాటు...

Update: 2020-11-23 05:31 GMT

Linked news