Amaravathi updates: రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా మాజీమంత్రి, ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు..?

అమరావతి..

-రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా మాజీమంత్రి, ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు..?

-అచ్చెన్నాయుడు వైపే మొగ్గు చూపుతున్న పార్టీ సీనియర్లు

-సంస్థాగతంగా పార్టీ కమిటీల పక్రియ ను పూర్తి చేసిన అధిష్టానం

-త్వరలో నూతన అధ్యక్షుడు తో పాటు కమిటీ లను ప్రకటించనున్న టీడీపీ అధిష్టానం

Update: 2020-09-03 06:58 GMT

Linked news