18 సంవత్సరాల తరువాత తొలిసారిగా..
* ఈసారి ఎన్నికల్లో బ్యాలెట్ పద్ధతిలో గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్నాయి. 18 సంవత్సరాల తరువాత ఇలా జరుగుతోంది.
*కొవిడ్ నిబంధనలతో..కరోనా నేపథ్యంలో ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పత్రాలతో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
*తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలను ఓటింగ్ కోసం వినియోగిస్తున్నారు.
*మొత్తం 81 లక్షల 88 వేల686 బ్యాలెట్ పత్రాలను ముద్రించారు.
*పోలింగ్ కోసం 28వేల683 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు.
Update: 2020-12-01 01:36 GMT