16 కేజీల గంజాయి స్వాధీనం నలుగురు అరెస్ట్ చేసిన పోలీసులు

గుడివాడ: సబ్ డివిజన్ లోని గుడివాడ పట్టణంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న 4గురు నిందితులను అరెస్ట్ చేసి వారివద్ద నుండి 16 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ సత్యానందం తెలిపారుు. దీంతో పాటు సుజుకీ మోటర్ సైకిల్, 2000రూపాయలు నగదు స్వాదీనం చేసుకుని కేసు నమోదు చేసి 4 గురినిందితులను రిమాండ్ కు పంపీనట్లు డిఎస్పీ సత్యానందం తెలిపారు.

ఈ కేసు నందు చాకచక్యంగా వ్యవహరించి, ముద్దాయి లను అరెస్ట్ చేసిన సీఐ, ఎస్ఐ లను డిఎస్పీ అభినందించారు.అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ గతంలో గంజాయి ముఠా అరెస్ట్ చేసినట్టు త్వరలోనే ఇన్ఫర్మేషన్ పెట్టామని మరో ముఠా అరెస్ట్ చేయబోతున్నట్లు కూడా తెలిపారు.



Update: 2020-07-21 13:08 GMT

Linked news