భారత్‌లో కొత్తగా 9,987 కరోనా పాజిటివ్‌ కేసులు

భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 9,987 కేసులు నమోదు కాగా, 294 మంది ప్రాణాలు విడిచారు.


                                                         - పూర్తి వివరాలు

 


Update: 2020-06-06 04:51 GMT

Linked news