రాష్ట్రంలో న్యాయస్థానాల లాక్ డౌన్ సెప్టెంబర్ 5 వరకు పొడిగింపు

టీఎస్ హైకోర్టు: రాష్ట్రంలో న్యాయస్థానాలు లాక్ డౌన్ సెప్టెంబర్ 5 వరకు పొడిగింపు..

కోర్టులు, ట్రైబ్యునళ్ల లాక్ డౌన్ సెప్టెంబర్ 5 వరకు పొడిగించిన హైకోర్టు

అత్యవసర కేసుల విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు

ఆన్ లైన్ తో పాటు నేరుగా కోర్టుల్లో పిటిషన్ల దాఖలుకు అవకాశం..

ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు ...

Update: 2020-08-11 08:28 GMT

Linked news