అదుపు తప్పి బోల్తా ట్రాక్టర్.. 15 మంది కూలీలకు గాయాలు

నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం గువ్వాలోనిపల్లి వాడేరా బావుల దగ్గర వరి నాట్లకు వెళ్లి వస్తున్న కూలీల ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్న 15 మంది కూలీలకు గాయాలు అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు

Update: 2020-08-17 15:50 GMT

Linked news