ఏపి లో కొత్తగా 131 కరోనా కేసులు..

-రాష్ట్రంలో శుక్రవారం మరో 131 కరోనా కేసులు నమోదయ్యాయి.

-పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు 61.

-రాష్ట్రంలో 70 పాజిటివ్‌ కేసులు నమోదు.

-ఇప్పటివరకు మొత్తం 3461 కేసులు నమోదయ్యాయి.

-కరోనాతో పోరాడి ఇప్పటివరకు 2092 మంది డిశ్చార్జి అయ్యారు.

-ప్రస్తుతం 792 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.  


Update: 2020-05-30 08:45 GMT

Linked news