మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులొ 11 వ రొజు సిబిఐ విచారణ

కడప :

- కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లొ రెండవ రొజు సిబిఐ విచారణ

- ఈ రొజు విచారణకు హజరైన వైఎస్ వివేకా కుమార్తె సునీత

- ఇది వరకే పులివెందులలొ విచారించిన సిబిఐ

- మరొమారు సిబిఐ అదికారులు పిలవడంలొ విచారణకు హజరైన సునీత

Update: 2020-07-28 05:55 GMT

Linked news