కరోనా కట్టడికి రూ. 1,000కోట్లు కేటాయింపు..

గత వారం రోజులుగా ఏపీలో కేసుల తీవ్రత చూస్తే ఆందోళన వేస్తోంది. దీని నుంచి బయట పడాలంటే వీలైనంత మేర వైద్యం అందించేందుకు సేవలను పెంచాలి. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. రాబోయే అరునెలల్లో కరోనా నివారణకు ఖర్చు చేసేందుకు రూ. 1,000కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

- పూర్తి వివరాలు 

Update: 2020-07-25 02:24 GMT

Linked news