భారీగా మద్యం బాటిళ్లు పట్టివేత

మంగళవారం ఉదయం తెలంగాణ రాష్ట్రం నుండి కృష్ణా జిల్లాకు ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించి, వారి వద్ద నుంచి 236 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న గంపలగూడెం పోలీసులు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు.



Update: 2020-06-09 02:12 GMT

Linked news