ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై నేటి నుంచి హైపవర్ కమిటీ విచారణ

►నేటి నుంచి మూడు రోజుల పాటు విచారించనున్న హైపవర్ కమిటీ

►తొలిరోజు నిపుణుల కమిటీలతో రెండు దశల్లో హైపవర్ కమిటీ భేటీ

►రెండో రోజు వీఎంఆర్‌డీఏ ప్రాంగణంలో బాధిత గ్రామాల ప్రజలతో సమావేశం..

►మూడో రోజు రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించనున్న హైపవర్ కమిటీ..



Update: 2020-06-06 02:35 GMT

Linked news