భారత్ లో విజృంభిస్తున్న “కరోనా” వైరస్.

గడచిన 24 గంటలలో అత్యధికంగా 9,304 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.

• గడచిన 24 గంటలలో దేశంలో “కరోనా” వల్ల మొత్తం 260 మృతి.

• దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 2,16,919

• దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 1,06,737

• “కరోనా” కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,04,107.

• “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 6,075

Update: 2020-06-04 04:06 GMT

Linked news