ప్రయాణికులతో నిండిన ఆర్టీసీ కాంప్లెక్స్​లు

విశాఖపట్నం: గ్రామీణ జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్​లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. చోడవరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్​లో... విశాఖ, పాడేరు, నర్సీపట్నం, అనకాపల్లి డిపోలకు చెందిన బస్సులు తిరుగుతున్నాయి. ఆయా డిపోలకు చెందిన బస్సు కండక్టర్లను చోడవరం కాంప్లెక్స్ లో ఉంచారు. వీరు ప్రయాణికులకు టిక్కెట్లును అమ్ముతున్నారు. రోజుకు 300 నుంచి 450 మంది వరకు ప్రయాణిస్తున్నారు.



 


Update: 2020-06-03 09:58 GMT

Linked news