బీజేపీ ఆధ్వర్యంలో తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్లో తిరుపతి లడ్డూలు పంపిణీ

తాడిపత్రి: భారతీయ జనతా పార్టీ తాడిపత్రి నియోజక వర్గ ఇంచార్జ్ రంగనాథ రెడ్డి ఆధ్వర్యంలో తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్లోని పోలీస్ అధికారులు అందరికీ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర దేవస్థాన ప్రసాదం లడ్డులు పంపిణీ చేయడం జరిగినది..ఈ కార్య క్రమంలో రూరల్ అధ్యక్షుడు రాంబాబు ,రూరల్ ప్రధాన కార్య దర్శి శేష నంద రెడ్డి పాల్గొనడం జరిగినది.



 


Update: 2020-05-30 10:38 GMT

Linked news