వైద్య పరీక్షలు నిర్వహించాలని బాధిత గ్రామస్థుల నిరసన

విశాఖపట్నం: ఎల్‌జీ పాలిమర్స్‌ బాధిత గ్రామాలు వెంకటాపురం, నందమూరి నగర్ వాసులు నిరసనకు దిగారు. ఇళ్లలోనే ఉండి ప్లకార్డులతో ఆందోళన చేస్తున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్య సేవలు అందించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.



 



Update: 2020-05-29 10:39 GMT

Linked news