ఎండ దెబ్బకు దగ్ధమైన వాహనం

- నిర్మల్ జిల్లా కిబీర్ మండలం , ధోడర్న్ 2 గ్రామ శివారులో అగ్ని ప్రమాదం.

- ఎండ తీవ్రతకు దగ్ధమైన సరుకుతో ఉన్న వాహనం.

- అగ్నికి ఆహుతైన జొన్నలు, ఉల్లి, గోధుమలు.

- రైతు జాదవ్ సునీల్ పొలం నుంచి తీసుకొస్తుండగా జరిగిన ఘటన.

- మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది.



 


Update: 2020-05-29 06:36 GMT

Linked news