కృష్ణా జిల్లా నిడమానూరు స్కూల్ కి ప్రభుత్వ నిధులు మంజూరు

విజయవాడ రూరల్ నిడమానూరు గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల అభివృద్ధి కి ప్రభుత్వం నుండి 93,46,782/-రూపాయల నిధులు మంజూరు అయ్యాయి. జి

ల్లా పరిషత్ పాఠశాల కు సంబంధించిన స్కూల్ మనేజ్మెంట్ కమిటీ అద్వర్యంలో  ప్రభుత్వం నుండి వచ్చిన నిధులు దుర్వినియోగం కాకుండా కమిటీ పర్యవేక్షణ లో పనులు జరగాలని కమిటీ నిర్ణయించింది.

ఈ సందర్భంగా కమిటీ కో ఆప్షన్ షేక్.రసూల్ మాట్లాడుతూ మన నిడమానూరు గ్రామంలో ని పాఠశాల కు నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి  ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు.



 



Update: 2020-05-29 03:59 GMT

Linked news