ముగిసిన 'మహానాడు'

2రోజుల 'తెలుగుదేశం మహానాడు' ముగిసింది.

టీడీపీ మహానాడులో 22 తీర్మానాలకు ఆమోదించారు.

2 రోజుల మహానాడులో 52మంది నేతలు ప్రసంగించారు.

దేశ భద్రతకు సంబంధించి కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా టీడీపీ మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు.



 


Update: 2020-05-28 14:55 GMT

Linked news