నా రాజకీయ జీవితం ఎన్టీఆర్ పెట్టిన బిక్ష: అయ్యన్నపాత్రుడు

విశాఖపట్నం: ఇవాళ తాను రాజకీయాల్లో ఎదిగానంటే ఎన్టీఆర్ పెట్టిన భిక్షేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ పసుపు జెండా ఎప్పుడూ రెపరెపలాడేలా ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. జగన్ పరిపాలన ఇలానే సాగితే రాబోయే తరాలకు తీరని నష్టం జరుగుతుందన్నారు.



 

 

Update: 2020-05-28 10:36 GMT

Linked news