జమ్ముకశ్మీర్‌లో ఉగ్రకుట్ర భగ్నం


జమ్ముకశ్మీర్‌లో ఉగ్రకుట్రను భద్రతాదళాలు భగ్నం చేశాయి. పుల్వామాలో సైన్యంపై ఉగ్రవాదులు దాడికి యత్నించగా.. పలు వాహనాలు దెబ్బతిన్నాయి. ఉగ్రకుట్రలో లష్కరే, జైషే మహ్మద్‌ ఉగ్రసంస్థల హస్తం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ముందస్తు సమాచారంతో ఉగ్రకుట్రను సీఆర్పీఎఫ్‌, సైనిక బలగాలు భగ్నం చేశాయి.

Update: 2020-05-28 06:14 GMT

Linked news